Monday, July 20, 2020

సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ ఆదేశం - రేవంత్ రెడ్డి పిటిషన్‌పై భిన్న స్పందన..

తెలంగాణలో సచివాలయం కూల్చివేత వ్యవహారానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) అనూహ్య ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు ఈ అంశంలో జోక్యం చేసుకోలేమంటూనే, మరోవైపు పర్యావరణ వ్యవహారాల పరిశీలన కోసం గడువుతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఎన్జీటీ చెన్నై బెంచ్‌ సోమవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32DttYy

Related Posts:

0 comments:

Post a Comment