కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ విభాగం ఇంచార్జ్ , శ్యామ్ పింట్రోడ 1984లో జరిగిన సిక్కుల ఊచకోతపై చేసినవ్యాఖ్యలుకాంగ్రెస్ ,బీజేపీల మధ్య రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈనేపథ్యంలో శ్యామ్ పిట్రోడా కూడ స్పందించారు. శ్యామ్ పింట్రోడా చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WIhdQV
దిగివచ్చిన శ్యాం....సిక్కు అల్లర్లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ.... శ్యాంపిట్రోడా
Related Posts:
ముఖ్యమంత్రి గారూ.. మీ పక్కనున్న కట్టప్పలను గుర్తించండి : ఎంపీ రఘురామ టార్గెట్ వారేనా!!నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్న అనేక అవినీతి అక్రమాలపైన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు .రాజ… Read More
చంద్రబాబుకు మోదీ సర్కార్ ఝలక్? - ఫోన్ ట్యాపింగ్పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ - అసలుకే ఎసరు?ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయాధికారులు, మీడియా, స… Read More
ఏపీలో మరోసారి భారీగా నమోదైన కరోనా కేసులు: 3 లక్షలకుపైగానే, 88 మంది మృతిఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 9652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ… Read More
వరద పరిస్థితులపై సీఎం జగన్ ఏరియల్ సర్వే: బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని సమీక్షలో సూచనభారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలైన ఉభయగోదావరి జిల్లాలు వరద ప్రభావంతో అతలాకుతలం అవుతున్నాయి. తూర్పుగోద… Read More
ప్రజాస్వామ్య దేశంలో ఫేస్బుక్ జోక్యమేంటి?: మార్క్ జుకర్బర్గ్కు కాంగ్రెస్ లేఖాస్త్రంన్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్పై వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చిన కథనం దేశ రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత… Read More
0 comments:
Post a Comment