Saturday, May 11, 2019

హవాలా ద్వారా నగదు పంపిణీ : బీజేపీపై దీదీ సంచలన ఆరోపణలు

కోల్ కతా : బీజేపీ నేతలపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్లకు పంచేందుకు హవాలా మార్గంలో బీజేపీ పంపణీ చేస్తోందన్నారు. కానీ దర్యాప్తు సంస్థలు మిన్నకుండిపోయాయని .. ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీ నేతలు జెడ్ ప్లస్ భద్రతతో డబ్బును సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. బెంగాల్ లోని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E2Xowl

Related Posts:

0 comments:

Post a Comment