కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు చేశారు . దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో ఈ దఫా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్ .
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J7nv9p
కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం .. తెలంగాణలో కేసీఆర్ కు జైలు ఖాయం .. ఎమ్మెల్యే కోమటిరెడ్డి జోస్యం
Related Posts:
AOB encounter: విశాఖలో భారీ ఎన్కౌంటర్, ఐదుగురు మావోయిస్టుల మృతి?విశాఖపట్నం: ఏవోబీలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. విశాఖలోని ధారకొండ ఏజెన్సీలోని మాదిగమల్లులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ పోలీసులు, నక్సలైట్ల మధ్య … Read More
ఈ ట్రాఫిక్ చలాన్లను అమలు చేస్తే కొంప కొల్లేరే: 90 శాతం వరకు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం!బెంగళూరు: దేశవ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన సరికొత్త వాహన చట్టం..ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తోందో.. ప్రభుత్వాలు కూడా అన్నే ఇక్క… Read More
పీఏసీ చైర్మన్గా అక్బరుద్దిన్ ఓవైసీ... ప్రధాన ప్రతిపక్షం హోదాను కాంగ్రెస్ కోల్పోవడంతో....తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా పీఏసీ చైర్మన్ పదవి ఎమ్ఐఎమ్కు దక్కింది. ఎమ్ఐఎమ్ శాసనసభ పక్ష నేత అయిన అక్పరుద్దిన్ ఓవైసీ పీఏసీ చైర్మన్గా ఎన్నికయ్… Read More
అమెరికాతో భారత్ డీల్: 5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ ఒప్పందంహూస్టన్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం 16 ఆయిల్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా శనివారం మోడీ… Read More
75 గజాల్లోపు ఇళ్ల నిర్మాణానికి అనుమతి అవసరం లేదు : కేటీఆర్75 గజాల్లోపు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడితే ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పురపాలక,మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 76 గజాల నుండి 600 గజాల్లో ఇళ… Read More
0 comments:
Post a Comment