న్యూఢిల్లీ: మే నెలలో విద్యార్థులు రాసిన పరీక్ష ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి. రెండ్రోజుల క్రితం సీబీఎస్ఈ 12వ తరగతి 10 వ తరగతి ఫలితాలు విడుదల కాగా మంగళవారం ఐసీఎస్ఈ (ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్) బోర్డు ఫలితాలు వెలువడ్డాయి. ఐసీఎస్ఈ విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులు 100శాతం మార్కులను స్కోరు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JpVzNe
బాబోయ్ ఇలా చదివేస్తున్నారేంటి: ఐసీఎస్ఈ ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులకు వంద శాతం మార్కులు
Related Posts:
మహారాష్ట్రలో చేతులెత్తేసిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోం, గవర్నర్తో బీజేపీ నేతలుమహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని బీజేపీ స్పష్టంచేసింది. తమకు సంఖ్యాబలం లేదని గవర్నర్ భగత్సింగ్కు బీజేపీ నేతలు తెలిపారు. ప్రజలు బీజేపీ-… Read More
బీజేపీది నియంతృత్వ ధోరణి, హిట్లర్ అని శివసేన ఫైర్, హోటల్లో ఎమ్మెల్యేలతో ఆదిత్య థాకరే భేటీ..ఎముకలు కొరికే చలిలో కూడా మహారాష్ట్ర రాజకీయాలు హీట్ పుట్టిస్తోన్నాయి. నిమిష నిమిషానికి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బీజేపీపై శివసేన నిప్పులు చెరిగి… Read More
బుల్బుల్ తుఫాను బీభత్సం: 9మంది మృతి, 4లక్షల మందిపై ప్రభావం, మమతకు ప్రధాని ఫోన్కోల్కతా: బంగాళాఖాతంలో ఏర్పడ్డ బుల్ బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమబెంగాల్ తోపాటు ఒడిశా రాష్ట్రంలోని దీని ప్రభావం … Read More
కోడలిపై కన్నేసి..లొంగలేదనే అక్కసుతో: పొడిచి చంపిన మామ..!బెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపైనే కన్నేశాడో కిరాతకుడు. ఆమె లొంగకపోవడంతో దారుణనానికి ఒడిగట్టాడు.… Read More
జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్: నెలరోజుల్లో రెండోసారి..!శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలో సమస్యాత్మక జిల్లాల్లో ఒకటైన బండీపొరలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘ… Read More
0 comments:
Post a Comment