బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు . ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని అన్నారు.ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ చతికిలబడిందని , చంద్రబాబేమో ఆ పార్టీ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటమి భయం పట్టుకున్న చంద్రబాబు ఏం చేస్తున్నాడో అర్ధం కావటం లేదని జీవీఎల్ అన్నారు. ఆ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YvAWDE
రాబోయేది టీడీపీకి గడ్డు కాలం .. బాబు కాంగ్రెస్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగేది అందుకే అన్న జీవీఎల్
Related Posts:
అమ్మ రాజీనామా..! ప్రియాంక అరంగేట్రంతో సోనియా గాంధీకి పూర్తి విశ్రాంతి..!!హైదరాబాద్ : రాజీవ్ గాంధీ హత్య తర్వాత కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేసి, పార్టీకి కొండంత అండగా ఉన్న ధీర వనిత ఆమె. పార్టీ లో చెలరేగ… Read More
ఎన్నికలు వస్తే కేంద్రంలో హంగ్: ఎన్డీఏకు 237..యూపీఏకు 166 స్థానాలున్యూఢిల్లీ: ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో ప్రీ పోల్ సర్వే చేశాయి. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే 99 స్థానాలు కో… Read More
కారు గుర్తువల్లే ఓడిపోయా, దానిని తొలగించండి: టీఆర్ఎస్కు గద్వాల అభ్యర్థి షాక్హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు పడ్డాయని, అందుకే తమ పార్టీ 88 సీట్ల వద్ద ఆగిపోయిందని, ట్రక్కు … Read More
నా తండ్రి మృతికి మీదే బాధ్యత, అంతా మీ వల్లే: పవన్ కళ్యాణ్పై మంత్రి కిడారి శ్రవణ్విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కిడారి సర్వేశ్వర రావు, సోమల మృతికి సీఎం … Read More
ఏపీబీ-సీ ఓటరు సర్వే: యూపీలో బీజేపీకి 25, ఎస్పీ-బీఎస్పీలకు 51 సీట్లు, ప్రియాంకగాంధీ రాకతో...న్యూఢిల్లీ: రానున్న లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) భారీ షాక్ తప్పదని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా గురువ… Read More
0 comments:
Post a Comment