Friday, May 3, 2019

వైఎస్ జగన్ తో టచ్ లోకి వచ్చిన అమిత్ షా! హంగ్ వస్తే కింగ్ మేకరే! మద్దతు కోసం మంతనాలు

అమరావతి: దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసిపోలేదు. ఇంకా మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ మిగిలే ఉంది. దాదాపు 169 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి దశలోనే భారతీయ జనతాపార్టీలో మెజారిటీపై అనుమానాలు నెలకొన్నాయి. హంగ్ వస్తే పరిస్థితేమిటనే దిశగా యోచిస్తున్నారు కమలనాథులు. అందుకే- అందరి కంటే ఓ అడుగు ముందే ఉన్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZRHiPh

Related Posts:

0 comments:

Post a Comment