ముంబై: చారిత్రాత్మక అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వెలవరించిన ప్రతిష్ఠాత్మక తీర్పుతో పాటు ప్రముఖంగా వినిపించిన పేరు కే పరాశరన్. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్. అయోధ్యపై కేసు విషయంలో రామ్ లల్లా విరాజ్ మాన్ తరఫున వాదించిన న్యాయవాది. 93 సంవత్సరాల వయస్సులో 40 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన విచారణకు ఏ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K5hyZi
Sunday, November 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment