Friday, May 3, 2019

వైసీపీ మద్దతుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలపై మీ కామెంట్ ఏంటి?

ఎన్నికల ఫలితాలు రాకముందే ఏపీ నాయకులు ప్రమాణస్వీకారానికి ముహూర్తాలు ఖరారు చేసుకుంటుంటే.. మరోవైపు కేంద్రంలో హంగ్ వస్తుందన్న అనుమానంతో జాతీయపార్టీలు పొత్తుల బేరాలు షురూ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇంకా మూడు దశల పోలింగ్ మిగిలి ఉండగానే.. హంగ్ ఏర్పడుతుందన్న అనుమానాలు పార్టీల్లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WnekVo

Related Posts:

0 comments:

Post a Comment