మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని బీజేపీ స్పష్టంచేసింది. తమకు సంఖ్యాబలం లేదని గవర్నర్ భగత్సింగ్కు బీజేపీ నేతలు తెలిపారు. ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి మద్దతిచ్చారని పేర్కొన్నారు. కానీ శివసేన తమను అవమానించిందని మండిపడ్డారు.కాసేపటి క్రితం బీజేపీ నేతలు గవర్నర్ భగత్ సింగ్తో కలిసి ఈ విషయాన్ని తెలిపారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 105
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQTESo
Sunday, November 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment