మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని బీజేపీ స్పష్టంచేసింది. తమకు సంఖ్యాబలం లేదని గవర్నర్ భగత్సింగ్కు బీజేపీ నేతలు తెలిపారు. ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి మద్దతిచ్చారని పేర్కొన్నారు. కానీ శివసేన తమను అవమానించిందని మండిపడ్డారు.కాసేపటి క్రితం బీజేపీ నేతలు గవర్నర్ భగత్ సింగ్తో కలిసి ఈ విషయాన్ని తెలిపారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 105
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQTESo
మహారాష్ట్రలో చేతులెత్తేసిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోం, గవర్నర్తో బీజేపీ నేతలు
Related Posts:
1.. 2 కాదు.. 23, టీడీపీతో దోస్తీయా...: చంద్రబాబు 'దోస్తీ' ఆఫర్కు వైసీపీ తిరస్కరణ!న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి వస్తే తప్పులేదని, లోకసభ … Read More
ఢిల్లీ వీధులో సీయం టీం మార్చ్ : రాష్ట్రపతికి నివేదన : 11 మందితో బృందం..!ఢిల్లీలో దీక్ష నిర్వహించిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన బృందంతో ఢిల్లీ వీధుల్లో మార్చ్ నిర్వహిస్తున్నారు. ఏపి పై కేంద్ర వివక్ష ను దీక్ష ద్వారా చా… Read More
పవన్ కు రాజకీయ సలహాదారు : జనసేనలోకి మాజీ సీయస్..జనసేన అధినేతకు రాజకీయ సలహాదారుడిగా సీనియర్ ఐఏయస్ ..రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమితులయ్యారు. ఎన్నికలు సమీపి స్తున్న వేళ జనసేన … Read More
అమరావతిలో అమానుషం : ప్రేమ జంటపై దాడి : యువతి పై అత్యాచారం -హత్య..ఏపి రాజధాని అమరావతి పరిధిలో అమానుషం చోటు చేసుకుంది. ప్రేమ జంట పై దాడి జరిగింది. యువతి పై ప్రియు డి ముందే అత్యాచారానికి తెగబడ్డారు. అడ్డుపడిన … Read More
గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టగానే తన తల్లి చెప్పిన మాటలు ఇవేమధ్య ప్రదేశ్లో గతేడాది ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వారు మోడీ తల్లి హీరాబెన్ పేరును ప్రస్తావించారు. మోడీ తల్లి హీరాబెన్ వయస్సుతో పాటే ర… Read More
0 comments:
Post a Comment