కుంతి : మహారాష్ట్ర గడ్చిరోలి ఘటన మరువక ముందే జార్ఖండ్లో నక్సల్స్ మరోసారి రెచ్చిపోయారు. సరాయ్కేలా జిల్లాలోని కుంతి నియోజకవర్గ బీజేపీ ఆఫీసును బాంబులతో పేల్చేశారు. శుక్రవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా జార్ఖండ్లో ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో నక్సలైట్ల చర్య చర్చనీయాంశంగా మారింది. గురువారం అర్థరాత్రి 12.30గం. సమయంలో నక్సలైట్లు బీజేపీ ఆఫీసుపై దాడి చేసినట్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DMPOFI
జార్ఖండ్లో రెచ్చిపోయిన నక్సలైట్లు.. బీజేపీ ఆఫీస్పై బాంబు దాడి...
Related Posts:
సింగరేణి బొగ్గు గనిలో పేలుడు: ఐదుగురికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమంమంచిర్యాల: జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఆర్కే 5బీ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. గనిలో బొగ్గును వెలికితీసేందుకు పలుచోట్ల పేలుడు పదార్థాలు … Read More
దేశంలో రోజూ వెయ్యికి పైగా మరణాలు: ఇక సర్వసాధారణం? ఆశ్చర్య పడనక్కర్లేదటన్యూఢిల్లీ: చైనాలో పుట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తోన్న కరోనా వైరస్.. దేశాన్ని కకావికలం చేసి పారేస్తోంది. ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికే పెను ప్రభావాన్ని చూప… Read More
అది ప్రమాదం కాదు మాక్ డ్రిల్ - శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో తాజా ఘటనపై జెన్కో సీఎండీ వివరణశ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం మరోసారి ప్రమాదం జరిగిందంటూ ప్రసారమైన వార్తలపై జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. స… Read More
కీసర తహసీల్దార్ నాగరాజు బ్యాంక్ లాకర్లో ఒకటిన్నర కిలోల బంగారం: సీజ్హైదరాబాద్: కీసర తహసీల్దార్ నాగరాజుకు చెందిన అక్రమాస్తులు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. తాజాగా, అతని బ్యాంక్ లాకర్ను ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు.… Read More
రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు .. విద్యుత్ నగదు బదిలీపై సీఎం జగన్ క్లారిటీవిద్యుత్ నగదు బదిలీపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. నేడు జరిగిన క్యాబినెట్ భేటీలో ఉచిత విద్యుత్ పథకం - నగదు బదిలీకి సంబంధించి రాష్ట్ర మంత్రివ… Read More
0 comments:
Post a Comment