తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. 2097 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో భద్రం చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది వేర్వేరు బ్యాలెట్ పేపర్లు ఇస్తున్నారు. ఎంపీటీసీ బ్యాలెట్ పత్రం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/308iDWW
ప్రశాంతంగా సాగుతున్న పరిషత్ పోలింగ్
Related Posts:
ఫినాయిల్ విజయసాయి రెడ్డి గారూ.. అంత మాట్లాడి మరచిపోతారా ? బుద్దా వ్యంగ్యంటిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయసాయి రెడ్డి మీద ఏ చిన్న అవకాశం దొరికినా నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు సీఎం జగన్మోహన్ రెడ్డి పై వ్యంగ్యాస్త్రాల… Read More
మహా రాజకీయ పరిస్థితికి అద్దంపట్టేలా ఆనంద్ మహీంద్ర ట్వీట్: పేలుతున్న జోకులుముంబై: ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో ఆయన షే… Read More
పాక్ చెరలో ఉన్న హైదరాబాదీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సమాచారంపై ఏపీ, తెలంగాణల్లో ఆరా: కిషన్ రెడ్డిన్యూఢిల్లీ: పాకిస్తాన్లో బందీగా ఉన్న హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రశాంత్ ను విడుదల చేయించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది… Read More
మహా సంక్షోభం: ఉద్దవ్ సీఎం కాలేదని.. బ్లేడ్తో కోసుకొని.. ప్రాణాలకు తెగింపుమహారాష్ట్రలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలతో మనస్తాపం చెందిన శివసేన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఉద్దవ్ థాకరే ము… Read More
51వ రోజు ఆర్టీసీ సమ్మె .. ఎంజీబీఎస్ లో ఆర్టీసీ మహిళా కార్మికుల నిరసన దీక్షప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. కార్మికుల సమ్మె 51వ రోజుకు చేరింది . ఇప్పటివరకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో తన … Read More
0 comments:
Post a Comment