న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక సంస్కరణలు జరుగుతున్నాయి. నగదు రహిత లావాదేవీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. డిజిటిల్ సేవలను ప్రోత్సహించడంతో .. వినియోగదారులు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ఖాతాలో నగదు జమచేసే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఖాతాదారుడి సమ్మతిలేకుండా డబ్బులు జమచేసేందుకు అంగీకరించబోమని తేల్చిచెప్పింది. సంస్కరణల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JqV7wF
Saturday, July 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment