Saturday, July 6, 2019

బ్రిటీషు రాజ్యంలో బతుకుతున్నామా: ధోవతి ధరించాడని వృద్ధుడిని రైలు ఎక్కనివ్వని పోలీసులు

ఇటావా: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు కావొస్తున్నప్పటికీ నాటి బ్రిటీషు వారు అవలంబించిన పద్దతులు మాత్రం అలానే కొనసాగుతున్నాయని కొన్ని ఘటనలు గుర్తుచేస్తున్నాయి. తాజాగా ఓ 85 ఏళ్ల వృద్ధుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వివరాల్లోకి వెళితే... గురువారం ఉదయం కాన్పూరు నుంచి ఢిల్లీ వెళ్లే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు టికెట్ తీసుకున్నాడు 85

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xscl6J

Related Posts:

0 comments:

Post a Comment