ఇటావా: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు కావొస్తున్నప్పటికీ నాటి బ్రిటీషు వారు అవలంబించిన పద్దతులు మాత్రం అలానే కొనసాగుతున్నాయని కొన్ని ఘటనలు గుర్తుచేస్తున్నాయి. తాజాగా ఓ 85 ఏళ్ల వృద్ధుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వివరాల్లోకి వెళితే... గురువారం ఉదయం కాన్పూరు నుంచి ఢిల్లీ వెళ్లే శతాబ్ధి ఎక్స్ప్రెస్లో ప్రయాణించేందుకు టికెట్ తీసుకున్నాడు 85
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xscl6J
బ్రిటీషు రాజ్యంలో బతుకుతున్నామా: ధోవతి ధరించాడని వృద్ధుడిని రైలు ఎక్కనివ్వని పోలీసులు
Related Posts:
శ్రీశైలం ప్రాజెక్టుకు పండుగ కళ.. ఇరు రాష్ట్రాల మంత్రుల పూజలు.. 4 గేట్లు ఎత్తి..! (వీడియో)శ్రీశైలం : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. శుక్రవారం సాయంత్రం నాటికి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేర… Read More
ఎవరీ ముకుల్ వాస్నిక్.. ఆయనకే కాంగ్రెస్ పగ్గాలు ఎందుకు ?న్యూఢిల్లీ : కాంగ్రెస్ కొత్త చీఫ్ బెర్త్ కన్ఫామ్ అయ్యింది. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్కు పార్టీ పగ్గాలు అప్పగించనుంది. దీంతో ముకుల్ వాస్నిక్ ఎవరు ? … Read More
ఉద్యోగంలో విసుగు...! కేజ్రీవాల్ టార్గెట్... సీఎంకు బెదిరింపు మెయిల్స్ పెట్టిన యువకుడు, అరెస్ట్...!మధ్యలో చదువు మానేశాడు.అనంతరం ఓ ఫర్నిచర్ షాపులో డెలివరి బాయ్గా పనిచేస్తున్నాడు. దీంతో జీవితంలో ఏదో కోల్పోయానే మానసిక సంఘర్షణ, ఉద్యోగంలో నిలకడలేని పరిస… Read More
కశ్మీర్లో యూఎన్ జోక్యం లేదు.. పాక్పై ఉన్న ఈ తీర్మానమే అడ్డంకిగా నిలుస్తోందా..?కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి జోక్యం కోరుతూ పదేపదే పాకిస్తాన్ ఒత్తిడి తీసుకొస్తోంది. అయితే అది అంత సులభం కాదు. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో … Read More
కశ్మీర్ పంచాయతీల్లో పంద్రాగస్టున జాతీయ జెండా ఎగరేయండి.. గ్రామపెద్దలకు కిషన్ రెడ్డి ఆదేశంన్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని తొలగించడంతో అసేతు హిమాచలంతో హిమసీమ కలిసిపోయింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు… Read More
0 comments:
Post a Comment