సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల ఓటర్లు ఈ దఫా ఓటు వేయనున్నారు. మొత్తం 674మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. నాలుగు దశ ఎన్నికలతో పోలిస్తే ఈ దశలో అత్యధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V0exwg
సజావుగా సాగుతున్న ఐదో విడత పోలింగ్
Related Posts:
విశాఖ షిప్ యార్డులో భారీ ప్రమాదం, విరిగిపడ్డ క్రేన్, పది మంది మృతివిశాఖపట్టణం షిప్ యార్డులో భారీ ప్రమాదం జరిగింది. క్రేన్ విరిగిపడటంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు గాయపడటంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరల… Read More
అమరావతి కోసం టీడీపీ ఆఖరి అస్త్రం ? మూకుమ్మడి రాజీనామాల ప్రచారం- అదేం లేదంటున్న పార్టీ..ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ కాక రేపుతోంది. విపక్షాలు అడ్డుతగులుతున్నా, అమరావతి రైతులు వద్దంటున్నా మూడు రాజధానుల ఏర్పాటు కోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్ల… Read More
Coronavirus: కౌరవుడికి కరోనా, భార్యకు పాజిటివ్, మరో 10 మంది, ఇన్స్ పెక్టర్, హీరో, నేడు మంత్రి !బెంగళూరు/ కొప్పళ: మంత్రి పదవిలో ఉన్న కౌరవకుడికి, ఆయన భార్యకు, వారితో సన్నిహితంగా ఉంటున్న మరో 10 మందికి కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ అని వెలుగు చూసి… Read More
ఇంత దారుణమా: బాబోయ్.. కరోనా పేషెంట్కు ఆ హాస్పిటల్ వేసిన బిల్లు ఎంతో తెలుసా..?హైదరాబాదు: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తమ దృష్టికి వస్తున్న సమస్యల పరిష్కారానికై అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అంతేకాదు కరోనావైరస్… Read More
స్వాతి నాయుడుకు భర్త వేధింపులు..?: పాపతో సహా వదిలేస్తాడట, గొడవ ఇందుకే, వదిలేస్తానని..?స్వాతి నాయుడు తెలుసు కదా.. ఆమె తెలియని యువత ఉండరు. యూట్యూబ్ శృంగార వీడియాల్లో ఆమె అంతా ఫేమస్. అయితే ఆమె గతేడాది అవినాష్ అనే అతడిని పెళ్లి చేసుకుంది. వ… Read More
0 comments:
Post a Comment