Saturday, July 6, 2019

సీఎంగా జ‌మ్మ‌ల‌మ‌డుగుకి జ‌గ‌న్ : ఆది నారాయ‌ణ‌రెడ్డికి జ‌ల‌క్ : అక్క‌డే అన్నింటికీ స‌మాధానం..!

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ తొలి సారి క‌డ‌ప జిల్లాకు వెళ్తున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో మ‌ర‌ణించిన త‌న తండ్రి వైయ‌స్సార్ జ‌న్మ‌దినం నాడు ముఖ్య‌మంత్రి హోదాలోనే జ‌గ‌న్ నివాళి అర్పించ‌నున్నారు. అదే రోజు త‌న తండ్రికి నివాళిగా ఆ రోజును రైతు దినోత్స‌వంగా జ‌ర‌పాల‌ని ముఖ్య‌మంత్రి నిర్ణ‌యించారు. అదే రోజు త‌న హాయంలో పెంచిన సామాజిక పెన్ష‌న్ల‌ను జ‌గ‌న్ పంపిణీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JqV83H

Related Posts:

0 comments:

Post a Comment