ముఖ్యమంత్రిగా జగన్ తొలి సారి కడప జిల్లాకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మరణించిన తన తండ్రి వైయస్సార్ జన్మదినం నాడు ముఖ్యమంత్రి హోదాలోనే జగన్ నివాళి అర్పించనున్నారు. అదే రోజు తన తండ్రికి నివాళిగా ఆ రోజును రైతు దినోత్సవంగా జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదే రోజు తన హాయంలో పెంచిన సామాజిక పెన్షన్లను జగన్ పంపిణీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JqV83H
Saturday, July 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment