న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు సందర్భంగా వందశాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశించాలని కోరుతూ కొంతమంది ఐటీ నిపుణులు దాఖలు చేసిన పిటీషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం కొట్టి పడేసింది. ఏ ఉద్దేశంతో ఈ పిటీషన్ను దాఖలు చేశారని ఐటీ నిపుణుల తరఫు న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది. వందశాతం వీవీప్యాట్ స్లిప్పుల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HuZs27
వీవీప్యాట్ లెక్కింపు పిటీషన్: నాన్సెన్స్! : సుప్రీంకోర్టు అసహనం
Related Posts:
సింగర్ మధుప్రియకు వేధింపులు... సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు...ప్రముఖ గాయని మధుప్రియ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్,సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.… Read More
Girlfriend: ఇంట్లో దూరి ప్రియురాలు, ఆంటీ మీద ?, అనుమానంతో లవర్, ఫేస్ బుక్ తో తంటా !పాట్నా/చెన్నై: యువతి, యువకుడికి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. సంవత్సరం నుంచి ఇద్దరూ చాలాసార్లు బయట కలుసుకుని తిరిగారు. యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాల… Read More
విషాదం : ఇద్దరు సోదరులు,సోదరి... కొత్త ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య... కారణమదే...హైదరాబాద్లోని పురానాపూల్లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ముగ్గురు తోబుట్టువులు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు సోదరులు,సోదరి ఉరేసుకుని ఆత్మహ… Read More
ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వొద్దు-హైకోర్టులకు సుప్రీం కీలక సూచన-యూపీ సర్కార్కు ఊరట..కరోనా సంక్షోభానికి సంబంధించి రాష్ట్రాల హైకోర్టులు ఆచరణ సాధ్యం కాని తీర్పులు ఇవ్వొద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది… Read More
టాలీవుడ్లో విషాదం : ప్రముఖ పీఆర్వో,నిర్మాత బీఏ రాజు కన్నుమూత...టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం(మే 21) రాత్రి గుండెపోటుకు గురైన ఆయన హై… Read More
0 comments:
Post a Comment