ఎన్నికల్లో విజయం ఖాయమనే నిర్ణయానికి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ఫలితాల వెల్లడి నుండి ఏం చేయాలో తన షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ నెల 22న అమరావతి సమీపంలోని ఉండవల్లికి చేరుకోనున్న జగన్.. 23న ఫలితాల సమయంలో పూర్తిగా అక్కడి కొత్త కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. జాతీయ స్థాయిలోనూ ఫలితాలను పరిశీలించనున్నారు. ఆ వెంటనే తన కార్యక్రమాల షెడ్యూల్కు రూపు ఇచ్చారు...
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YCqF8J
జగన్ గెలిస్తే.. ప్రమాణ స్వీకార అసలు ముహూర్తం ఇదే : ఇడుపులపాయలో మీటింగ్: ఢిల్లీ టూర్ ఖరారు..
Related Posts:
పనిచేస్తున్న సంస్థకే కన్నం.. 58 కిలోల బంగారం మాయంఔరంగాబాద్ : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. అదే కోవలో ఓ నగల షాపు మేనేజర్ చాలా రోజులుగా సంస్థకు కన్నం వేస్తున్నా గుర్తించలేకపోయారు యజమానులు. చి… Read More
ఏనుగుకు స్వాతంత్ర్యం వచ్చిన వేళ.. గజ\"రాజు\" వేడుకలు (వీడియో)లక్నో : ఏనుగుకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సందర్భంగా వేడుకలు కూడా జరిగాయి. ఏనుగేంటి, స్వాతంత్ర్యమేంటి, అసలు ఈ వేడుకలు ఏంటని ఆశ్యర్యపోతున్నారా. మీ అనుమాన… Read More
రాహుల్ గాంధీ 2.0..! వర్షాలు పడుతుంటే ఎక్కడున్నారు.. ? సొంత పార్టీ నేతలకు చురకలు..!పార్టీ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేసిన తర్వాత రాహుల్ గాంధీ కోత్త కోణాన్ని అవిష్కరించాడు. ఈ నేపథ్యంలోనే స్వంత పార్టీ నేతలపై ఆయన ఫైర్ అయ్యాడు.… Read More
ప్రజలకు దూరంగానే రాహుల్.. దగ్గరగా ఎప్పుడూ లేరన్న జేజమ్మ..!!హైదరాబాద్ : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ నేత డీకే అరుణ. ఆయనకు ప్రజలు, వారి సమస్యలంటే పట్టదని మండిపడ్డారు. ఆయన … Read More
పారిశ్రామికవేత్త మై హోమ్ రామేశ్వర్రావు కార్యాలయం నివాసంలో ఐటీ దాడులు..?ప్రముఖ పారిశ్రామికవేత్త మైహోం గ్రూప్ అధినేత రామేశ్వర్ రావుపై ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ప్రస్… Read More
0 comments:
Post a Comment