ఎన్నికల్లో విజయం ఖాయమనే నిర్ణయానికి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ఫలితాల వెల్లడి నుండి ఏం చేయాలో తన షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ నెల 22న అమరావతి సమీపంలోని ఉండవల్లికి చేరుకోనున్న జగన్.. 23న ఫలితాల సమయంలో పూర్తిగా అక్కడి కొత్త కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. జాతీయ స్థాయిలోనూ ఫలితాలను పరిశీలించనున్నారు. ఆ వెంటనే తన కార్యక్రమాల షెడ్యూల్కు రూపు ఇచ్చారు...
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YCqF8J
Tuesday, May 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment