Tuesday, May 21, 2019

జ‌గ‌న్ గెలిస్తే.. ప్ర‌మాణ స్వీకార అస‌లు ముహూర్తం ఇదే : ఇడుపుల‌పాయ‌లో మీటింగ్‌: ఢిల్లీ టూర్ ఖ‌రారు..

ఎన్నిక‌ల్లో విజ‌యం ఖాయ‌మ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల వెల్ల‌డి నుండి ఏం చేయాలో త‌న షెడ్యూల్ ఖ‌రారు చేసారు. ఈ నెల 22న అమ‌రావ‌తి స‌మీపంలోని ఉండ‌వ‌ల్లికి చేరుకోనున్న జ‌గ‌న్‌.. 23న ఫ‌లితాల స‌మ‌యంలో పూర్తిగా అక్క‌డి కొత్త కార్యాల‌యంలో అందుబాటులో ఉంటారు. జాతీయ స్థాయిలోనూ ఫ‌లితాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. ఆ వెంట‌నే త‌న కార్య‌క్ర‌మాల షెడ్యూల్‌కు రూపు ఇచ్చారు...

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YCqF8J

Related Posts:

0 comments:

Post a Comment