అమరావతి: `పాలిటిక్స్లో ఉండాల్సింది..ధైర్యం ఉండాల. గుండెధైర్యం ఉండాల. దెబ్బను కొట్నాడు. తీసుకున్యాం. మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం..` సుమారు అయిదేళ్ల కిందటి మాట ఇది. 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ విలేకరుల సమావేశంలో చెప్పిన మాట. మాట తప్పడు అనే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VHzz2V
`మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం`! చెప్పినట్టే కొట్టాడు..చెప్పి మరీ కొట్టాడు!
Related Posts:
రూ.500 బెట్: నీకు అంత లేదులే అనడంతో గొడవ, లిక్కర్ సీసాతో దాడి..వారిద్దరు ఒకరికొకరు తెలుసు. రాత్రి పూట మందు తాగుతున్నారు. కానీ ఫోన్లో లూడో గేమ్ ఆడుతున్నారు. ఆట ఆడే సమయంలో బెట్టు పెట్టడం గొడవకు కారణమైంది. రెండుసార్… Read More
కరోనా విలయం: మోదీ కీలక సందేశం.. మరో 5 నెలలు ‘గరీబ్ కల్యాణ్’.. 2.0లో జర భద్రం.. చైనాపై మౌనంకరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకాన్ని మరో మరో 5 … Read More
హోంమంత్రి, డిప్యూటీ స్పీకర్ను ఎందుకు గాంధీలో చేర్చలే: కేసీఆర్కు రాజాసింగ్ ప్రశ్నతెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కరోనా సోకిన ఎవరైనా ఒక్కటేనని, అందరికీ సమాన న్యాయం చెప్పిన మాటలను గుర్తుచేశారు. కానీ ఇప… Read More
యాప్ ల రద్దు తర్వాత చైనాకు మరో భారీ ఝలక్ ? దిమ్మతిరగడం ఖాయం- కేంద్రం సంకేతం..గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి తర్వాత చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న భారత్.. పొరుగుదేశం తరహాలోనే ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఎక్కడికక్కడ కత… Read More
మళ్ళీ లాక్ డౌన్ చేస్తే ప్రభుత్వాలు చారిత్రక తప్పిదం చేసినట్టే : జనసేన నేత నాగబాబుకరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని మాత్రమే కాదు ఇండియాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వాలు … Read More
0 comments:
Post a Comment