అమరావతి: `పాలిటిక్స్లో ఉండాల్సింది..ధైర్యం ఉండాల. గుండెధైర్యం ఉండాల. దెబ్బను కొట్నాడు. తీసుకున్యాం. మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం..` సుమారు అయిదేళ్ల కిందటి మాట ఇది. 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ విలేకరుల సమావేశంలో చెప్పిన మాట. మాట తప్పడు అనే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VHzz2V
`మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం`! చెప్పినట్టే కొట్టాడు..చెప్పి మరీ కొట్టాడు!
Related Posts:
సుప్రీం త్రిసభ్య కమిటీ ఎదుట హాజరైన సీజేఐఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరయ్యారు. ఆరోపణల్లో నిజా… Read More
కెనడా ప్రభుత్వంలో తెలుగు మినిస్టర్లు! కేబినెట్లో ముగ్గురు ఇండియన్లకు చోటు!కెనడాలో భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన ముగ్గురికి కెనడా ప్రభుత్వంలో చోటు దక్కింది. కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో… Read More
ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు..3 రాష్ట్రాల్లో 19 జిల్లాలపై ఫొని ప్రభావం..ఫొని వణికిస్తోంది. అతి తీవ్ర తుఫానుగా మారిన ఫణి ఒడిశా వైపు శరవేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం ఒడిశా తీరానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ… Read More
నీ అయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే .. నన్నే బఫూన్ అంటావా ... కేటీఆర్ పై ఫైర్ అయిన వీహెచ్కేటీఆర్ , గ్లోబరీనా , మధ్యలో పెద్దమ్మ తల్లి వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతుంది.ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అం… Read More
నిజామాబాద్ రైతులకు షాక్ .. మోడీపై పోటీలో ఒకే ఒక్క పసుపు రైతు .. 24 మంది నామినేషన్లు తిరస్కరణతెలంగాణా రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా రైతులు పోటీ చేసి దేశం దృష్టిని ఆకర్షించారు .ఈ సారి ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడిని టార్గెట్… Read More
0 comments:
Post a Comment