ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 150 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. అటు లోక్సభ ఎన్నికల్లోనూ వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యంలో కొనసాగిన వైసీపీ చివర వరకు అదే పంథా కొనసాగించింది. వైసీపీ 22 చోట్ల గెలవగా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30CKqik
పీవీపీని దెబ్బ కొట్టిన కేశినేని నాని .. విజయవాడ లోక్ సభ స్థానం టీడీపీదే
Related Posts:
సర్వే: అత్యంత విశ్వసనీయవ్యక్తి నరేంద్ర మోడీ: నమ్మదగింది ప్రధాని కార్యాలయంన్యూఢిల్లీ: దేశంలో అత్యంత విశ్వసించదగిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ఫస్ట్ పోస్ట్ - ఐపీఎస్ఓఎస్ నేషనల్ ట్రస్ట్ సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత చాలా దూరంలో కాం… Read More
దశాబ్దాలపాటు నిస్వార్థంగా పనిచేశారు: ప్రణబ్ ముఖర్జీని కొనియాడిన ప్రధాని మోడీన్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు భూపేన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్లకు భారతరత్న పురస్కారం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వారి … Read More
70వ గణతంత్ర వేడుకలు: రాజ్పథ్ వద్ద కొనసాగుతున్న పరేడ్జనవరి 26... భారత గణతంత్ర దినోత్సవం. ప్రతి ఏడు ఘనంగా దేశమంతా జరుపుకుంటుంది. ఈ సారి భారత దేశం 70 గణతంత్ర వేడుకలను జరుపుకుంటోంది. ఈ సారి వేడుకలకు ప్రత్యే… Read More
విరిసిన పద్మాలు, 112 మందికి అవార్డులు: నలుగురు తెలుగు ప్రముఖులకు పద్మశ్రీలున్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశే… Read More
కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 23వ వర్ధంతి, ఘన నివాళులుతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 23 వర్థంతి సందర్భంగా కువైట్లోని తెలుగుదేశం-కువైట్ అధ్యక… Read More
0 comments:
Post a Comment