హైదరాబాద్ : ఆషాఢ మాసం బోనాలు తుది అంకానికి చేరుకున్నాయి. గోల్కోండ కోటలో తొలివారం.. ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి. ఆ క్రమంలో ఈ ఆదివారం పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. దాంతో హైదరాబాద్లోని పలుచోట్ల అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30W3reQ
Sunday, July 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment