Sunday, July 28, 2019

కర్నాటకం : స్పీకర్ సంచలన నిర్ణయం.. 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల సస్పెన్షన్..

బెంగళూరు : కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. యడియూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు కర్నాటకంలో ట్విస్ట్ వచ్చింది. రెబెల్ ఎమ్మెల్యేపై స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన ఆయన.. మిగిలిన 14 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. దీంతో మొత్తం 17 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినట్లైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LKO2L7

Related Posts:

0 comments:

Post a Comment