బెంగళూరు : కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. యడియూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు కర్నాటకంలో ట్విస్ట్ వచ్చింది. రెబెల్ ఎమ్మెల్యేపై స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన ఆయన.. మిగిలిన 14 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. దీంతో మొత్తం 17 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినట్లైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LKO2L7
కర్నాటకం : స్పీకర్ సంచలన నిర్ణయం.. 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల సస్పెన్షన్..
Related Posts:
నీచానికి దిగజారిన చైనా: భారత్లో దాడులకు ఉగ్రవాదుల సాయం, 2వేల సైన్యంతో పాక్..న్యూఢిల్లీ: సరిహద్దులో ఓ వైపు చైనా భారీ బలగాలను మోహరిస్తుంటే.. మరోవైపు దాయాది దేశం పాకిస్థాన్ కూడా భారత్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సైనికులను తరలిస్త… Read More
డైలామాలో కేసీఆర్... జనాల్లో కన్ఫ్యూజన్... హైదరాబాద్లో లాక్ డౌన్పై కీలక అప్డేట్స్...గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత రెండు వారాలుగా 900కి కాస్త అటు ఇటుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించాల… Read More
భారత్లో చైనా కంపెనీలపై భారీ పిడుగు.. హైవే ప్రాజెక్టులకు నో.. 4జీ టెండర్లూ రద్దు.. మోదీ దూకుడు..ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాకవుతుందో.. అనే స్థాయిలో చైనాకు భారత్ షాకుల మీద షాకులిస్తోంది. డేటా దొంగతనానికి పాల్పడిన కారణంగా టిక్ టాక్ సహా 59 చైన… Read More
నేపాల్ ప్రధాని ఓలీకి అండగా ఇమ్రాన్ ఖాన్.. ఇది జిన్పింగ్ స్కెచ్చేనా..?కొన్ని దశాబ్దాలుగా భారత్ -నేపాల్ దేశాల మధ్య మంచి మైత్రి ఉంది. ఎంతోమంది నేపాల్ ప్రధానులు భారత్తో మంచి సంబంధాలు నడిపారు. అప్పటి వరకు ఎప్పుడూ లేని సరిహద… Read More
జగన్కు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ షాక్- గుర్తింపు రద్దు కోరుతూ ఈసీకి ఫిర్యాదు- త్వరలో సుప్రీంకోర్టుకుఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరులో వైఎస్సార్ పదం వాడకుండా నిరోధించాలని కోరుతూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన… Read More
0 comments:
Post a Comment