బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు బీఎస్ యడియూరప్ప నెత్తిన స్పీకర్ కేఆర్ రమేష్కుమార్ పాలు పోశారు. తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) సహా ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలపై ఆయన అనర్హత వేటు వేశారు. ఫిరాయింపుల నిరోధక చట్గం ప్రకారం.. వారిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30TcZrc
Sunday, July 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment