టీడీపీ అధినేత చంద్రబాబుది ముగిసిన అధ్యాయం అని మంత్రి కొడాలి నాని అన్నారు. రాజధానిలో చంద్రబాబును అడ్డుకునే అవసరం వైసీపీకి లేదన్నారు. రైతులకు అన్యాయం చేసినందుకే రాల్లు, చెప్పులు వేశారని పేర్కొన్నారు. రాజధానిలో మేం అడ్డుకోవాలనుకుంటే చంద్రబాబు ఒక్క అడుగు కూడా వేయలేరని కొడాలి నాని తేల్చిచెప్పారు. విజయవాడ రోడ్లపై ఆయన తిరిగినా.. పట్టించుకోరని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OPBote
Thursday, November 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment