Thursday, November 28, 2019

తుది నివేదికలో న్యూ అమరావతి: జగన్ తో రాజధాని నిపుణుల కమిటీ భేటీ: తరలింపుపై త్వరలో కీలక ప్రకటన..!

అమరావతి: రాజధాని అమరావతిని వేరే ప్రాంతానికి తరలించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వెల్లువెత్తుతోన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య నిపుణుల కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. గురువారం వారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిపుణుల కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తమ తుది నివేదికను ముఖ్యమంత్రికి అందజేసినట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DlsSNg

0 comments:

Post a Comment