టీడీపీ అధినేత అమరావతి పర్యటన ఉద్రిక్తతంగా కొనసాగింది. అనుకూల, వ్యతిరేక నినాదాలు, ఆందోళనల నడుమ మాజీ సీఎం చంద్రబాబు పర్యటన అమరావతిలో ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ... రాజధాని ప్రాంత రైతులు, ఇతర వ్యాపారులు నల్లబ్యాడ్జీలతో నిరసలను వ్యక్తం చేయగా ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు, రాళ్లు రువ్వారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసన వ్యక్తం చేసిన వారిని అరెస్ట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33tftNQ
చంద్రబాబుపై చెప్పులు, రాళ్లు వేసింది రైతు, ఓ వ్యాపారీ....! డీజీపీ వివరణ, ఖండించిన బాబు
Related Posts:
మిగిలింది 14 రోజులే : జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీహైదరాబాద్ : లోక్సభ సమరానికి తెరలేచింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఏపీలో 25, తెలంగాణలో 17 స్థానాలకు జరగనున్న ఎ… Read More
అంబానీలా మజాకా? కోడలికి కోట్ల విలువైన కానుకిచ్చిన నీతాముంబై : ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసిన అంబానీలు కోడలికి ఇచ్చిన కానుక విషయంలోనూ తమ రేంజ్ చూపించుకున్నారు. కొత్తగ… Read More
ఎన్నికల వేళ ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ బదిలీకి కారణాలేంటి? మీ కామెంట్ చెప్పండిపోలింగ్కు 15 రోజుల ముందు ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదుడిగా పేరున్న ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుతో పాటు కడప, శ్రీకాకుళం ఎస… Read More
తెలంగాణాలో నామినేషన్ల పరిశీలన పూర్తి ... భువనగిరి పెండింగ్ ఎందుకంటేతెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల స్క్రుటినీ ముగిసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు మొత్తం795 నామినేషన్లు దాఖలు అయ్యాయి . మంగళవారం నామినేషన్ల పరిశీలన అ… Read More
టీఆర్ఎస్కు ఎమ్మెల్సీ దెబ్బ.. 3 స్థానాల్లో ఔట్.. కాంగ్రెస్కు కొత్త శక్తి..!హైదరాబాద్ : ఎమ్మెల్యే ఎన్నికల్లో సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో పాగా వేసింది. తీరా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొక్కాబొర్లా పడింది. వరుస విజయాలతో రాష్ట్రం… Read More
0 comments:
Post a Comment