Thursday, November 28, 2019

చంద్రబాబుపై చెప్పులు, రాళ్లు వేసింది రైతు, ఓ వ్యాపారీ....! డీజీపీ వివరణ, ఖండించిన బాబు

టీడీపీ అధినేత అమరావతి పర్యటన ఉద్రిక్తతంగా కొనసాగింది. అనుకూల, వ్యతిరేక నినాదాలు, ఆందోళనల నడుమ మాజీ సీఎం చంద్రబాబు పర్యటన అమరావతిలో ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ... రాజధాని ప్రాంత రైతులు, ఇతర వ్యాపారులు నల్లబ్యాడ్జీలతో నిరసలను వ్యక్తం చేయగా ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు, రాళ్లు రువ్వారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసన వ్యక్తం చేసిన వారిని అరెస్ట్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33tftNQ

Related Posts:

0 comments:

Post a Comment