ఆమె ఒంటరి.. 32 ఏళ్లకే భర్త చనిపోయాడు. తన ముగ్గురు పిల్లలను సాకేందుకు ఇబ్బంది పడుతుంది. అలాంటి ఆమెపై కొందరు కీచకుల కన్నుపడింది. ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతుందా అని చూశారు. వారి అనుకున్నట్టే ఆమె ఒంటరిగా దొరికింది. ఇంకేమంది ఆ కీచకులు మాటలతో వేధించి, చుట్టుముట్టి ఎత్తుకెళ్లి లైంగికదాడికి తెగబడ్డారు. తమిళనాడులోని కడలూరులో జరిగిన ఘటన కలకలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XTnt9L
Thursday, November 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment