వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మంది పడ్డారు. సీఎం కాక ముందే జగన్ నవరత్నాలలో మూడు రత్నాలు రాలిపోయాయని ఆయన విమర్శలు గుప్పించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IbJrxh
జగన్ సీఎం కాక ముందే నవరత్నాలలో మూడు రత్నాలు రాలిపోయాయి -అయ్యన్న పాత్రుడు ఫైర్
Related Posts:
ఆధార్తో పాన్ లింక్ కాలేదా.. మరికొద్ది రోజుల్లో ఆ కార్డులు చెల్లవు..!ఢిల్లీ : ఆధార్ కార్డుతో మీ పాన్ కార్డు లింక్ కాలేదా. అయితే వెంటనే అలర్ట్ అవాల్సిందే. ఆగస్టు 31లోగా పాన్కార్డును ఆధార్తో లింక్ చేసుకోని పక్షంలో రద్దయ… Read More
పోలీసుల ఎదుటే దళిత యువకుడు హత్య... కారణం ఇదే..!అహ్మదాబాద్ : గుజరాత్లో దారుణం జరిగింది. పోలీసుల ఎదుటే దళిత యువకుడిని అతని సొంత బావలే అతికిరాతకంగా నరికి హత్య చేశారు. ఈ ఘటన అహ్మదాబాదులోని వార్మర్ గ్ర… Read More
ఉత్తమ్ పై రాహుల్ ప్రభావం..! గౌరవంగా తప్పుకుని హుందాగా వ్యవహరించాలని సీనియర్ల ఉత్తమ సలహా..!!హైదరాబాద్: టీపిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సహచరుల ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలో బలోపేతం అవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం, ప్రత్య… Read More
ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు... చివరకు ఏం చేశాడో తెలుసా...?హైదరాబాద్లోని చైతన్యపురి ప్రాంతంలో మరో దారుణం జరిగింది. తన ప్రియురాలిని గోంతు కోసి హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశాడు ప్రియుడు. అనంతరం తాను కూడ గోంతుకోస… Read More
ఆ ప్రశ్నకు చంద్రబాబు దగ్గర కూడా సమాధానం లేదట ..ఆ ప్రశ్న ఏంటో తెలుసా ?ఏపీ మాజీ సీఎం అనంతపురం పర్యటన సందర్భంగా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర ఒక ప్రశ్నకు సమాధానం లేదని ఆయన చెప్పారు. అసలు సమాధానమే లేని ప్రశ్న … Read More
0 comments:
Post a Comment