ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. అంపశయ్య మీద ఉన్న పార్టీ కి మరో గట్టి షాక్ తగిలింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పార్టీకి రాజీనామా చేసేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి ఎన్.రఘువీరారెడ్డి రాజీనామా చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W8nAR4
ఏపీ కాంగ్రెస్ కు మరో షాక్ .. రాష్ట్ర అధ్యక్ష పదవికి రఘువీరా గుడ్ బై
Related Posts:
కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం: ఎల్ఆర్ఎస్ లేకుండానే రిజిస్ట్రేషన్లకు అనుమతి, కానీ..హైదరాబాద్: ఎల్ఆర్ఎస్పై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… Read More
నేను కూడా మనిషినే: బీజేపీకి గుజరాత్ ఎంపీ వాసవ రాజీనామా -మోదీ తీరుపై ఆవేదనసుదీర్ఘకాలంగా బీజేపీలో ఉంటూ, కేంద్ర మంత్రిగానూ పని చేసి, ప్రస్తుతం గుజరాత్ నుంచి ఎంపీగా ఉన్న మన్సుఖ్ భాయి వాసవ పార్టీకి, పదవికి రాజీనామా ప్రకటించార… Read More
HDFC Lifeలో ఉద్యోగాలు: డిగ్రీతో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండిహెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్ష్యూరెన్స్లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 150 ఫైనాన్షియల్ కన్సల్టెంట్ పోస్టులను భర్త… Read More
tpcc race: అభిప్రాయ సేకరణ పూర్తి.. పీసీసీ వద్దంటోన్న సీనియర్.. కానీటీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రకటించడమే మిగిలింది. టీ పీసీసీ చీఫ్ కోసం పలువురు నేతలు పోటీ పడగా.. ఇప్పటికే ఎంపిక చేస… Read More
మెగా ఫ్యామిలీకి కరోనా ఫియర్ .. వరుణ్ తేజ్ కు పాజిటివ్ .. క్రిస్మస్ వేడుకలే కొంప ముంచాయా ?తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. కరోనా మహమ్మారి దెబ్బకు రాజకీయ ,సినీ ప్రముఖులు వీరు వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అస్వస్… Read More
0 comments:
Post a Comment