ఢిల్లీ : కులం పేరుతో దూషించడంతో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ పాయల్ తాడ్వీ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఆమె సూసైడ్ చేసుకునేందుకు కారకులుగా భావిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళా డాక్టర్లను మంగళవారం అదుపులోకి తీసుకోగా.. మరో నిందితురాలిని బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. బీఎస్పీ నేతపై దుండగులు కాల్పులు, అల్లుడూ కూడా హతం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I1ZNIG
పాయల్ తాడ్వీ సూసైడ్ కేసు : ముగ్గురు డాక్టర్ల అరెస్ట్
Related Posts:
వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో రాజకీయ ప్రస్తావనా..? జర బద్రం..! సోషల్ మీడియా పై ఈసీ డేగ కన్ను..!!అమరావతి/హైదరాబాద్ :ఈ సారి అంటే ఇప్పుడు 2019లో జరుగుతున్న సాధారణ ఎన్నికలను సోషల్ మీడియా చాలా వరకు ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది. నచ్చి… Read More
అమేథీతో పాటు రాహుల్ ఈ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తారు: కాంగ్రెస్కేరళ: దేశంలో ఎన్నికల వాతావరణం హీట్ పెంచుతోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో ఉన్నాయి ఆయా పార్టీలు. ఇక వారణాసి నుంచి ప్రధాని మోడీ బీజేపీ … Read More
కుక్కర్ లో, డ్రిల్లింగ్ మెషిన్ లో బంగారం .. కాదేది స్మగ్లింగ్ కు అనర్హంశంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎంత నిఘా ఉన్నప్పటికీ రోజూ ఏదో ఒక రూపంలో బంగారం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది . ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు ఎంత … Read More
మొగున్ని తొక్కి, పెళ్లాన్ని కొరికితే పిల్లలు పుడతారా ..? యాదాద్రి జిల్లాలో ఆడిరూటే సపరేటు .?హైదరాబాద్ : మొగుడిని కాళ్లతో తొక్కి, పెళ్లం ఒళ్లంతా తుడిమి .. ఎక్కడపడితే అక్కడ కొరికితే పిల్లలు పుడతారా ? సాధారణంగా అయితే ఈ కాలంలో అలా జరగదు, చాలామట్ట… Read More
తదుపరి నేవీ ఛీఫ్గా వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్తదుపరి నేవీ ఛీఫ్గా కరంబీర్ సింగ్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మే 31 2019తో ప్రస్తుత నేవీ ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా పదవీ వి… Read More
0 comments:
Post a Comment