తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. కరోనా మహమ్మారి దెబ్బకు రాజకీయ ,సినీ ప్రముఖులు వీరు వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా కరోనా దెబ్బకు క్వారంటైన్ అవుతోంది. ఈరోజు ఉదయం తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని మెగా హీరో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rBicBY
మెగా ఫ్యామిలీకి కరోనా ఫియర్ .. వరుణ్ తేజ్ కు పాజిటివ్ .. క్రిస్మస్ వేడుకలే కొంప ముంచాయా ?
Related Posts:
నలుగురు ఔట్, నలుగురు ఇన్.. మూడు కాంగ్రెస్, ఒకటి లోబోకు... ఇదీ సావంత్ క్యాబినెట్పనాజీ : గోవాలో అధికార బీజేపీ బలం పెరగడంతో ఇన్నాళ్లు తమకు అండగా నిలిచిన వారిని మెల్లగా పక్కన పెడుతుంది. గోవా ఫార్వార్డ్ పార్టీ, ఇండిపెండెంట్ల నుంచి మంత… Read More
బీజేపి యేతర రాష్ట్రాల మనుగడ కష్టమేనా..? బెంగాల్లో రావణ కాష్టం ఆరేదెప్పుడు..??కోల్ కత/హైదరాబాద్ : శివసేప ఛీప్ మొన్నామద్య ఇచ్చిన ప్రకటన ప్రకారం బీజేపి యేతర రాష్టాలు మనగలగడం కష్టమేనా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ … Read More
పీక్కి చేరిన వర్ణ వివక్ష : దళితులకు కటింగ్ చేయని బార్బర్లు, బ్రహ్మచారులగానే యువత, ఎక్కడో తెలుసా..?మొరాదాబాద్ : కాలం మారుతుంది. జీవనశైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ కొన్ని చోట్ల వర్ణ వివక్ష మాత్రం తగ్గడం లేదు. సూద్రులని కొందరినీ ఆలయాలకు రా… Read More
మాజీ భార్యను మట్టుబెట్టాలనుకున్నాడు..మహిళ చాకచక్యంతో అడ్డంగా దొరికాడుఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై ఉన్మాదుల దాడులు ఎక్కువైపోతున్నాయి. కొందరు తమను ప్రేమించనందుకు యువతులను హత్య చేస్తుంటే, మరికొందరు సొంత భార్యలన… Read More
సీఎం ధైర్యం ఏమిటో ? ఎమ్మెల్యేల మద్దతు లేదు, రాజీనామా చేస్తే మంచిది: మాజీ సీఎం ఫైర్ !బెంగళూరు: ఎమ్మెల్యేల మద్దతు కూడకట్టుకోవడంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి విఫలం అయ్యారని, ఏ ధైర్యంతో అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టడానికి ఆ… Read More
0 comments:
Post a Comment