సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉంటూ, కేంద్ర మంత్రిగానూ పని చేసి, ప్రస్తుతం గుజరాత్ నుంచి ఎంపీగా ఉన్న మన్సుఖ్ భాయి వాసవ పార్టీకి, పదవికి రాజీనామా ప్రకటించారు. గుజరాత్లోని భరూచ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న వాసవ.. నర్మదా జిల్లాలోని రైతాంగానికి మేలు చేయబోయి, సొంత పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. ప్రధాని మోదీకి ఆయన రాసిన లేఖపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nSwgox
నేను కూడా మనిషినే: బీజేపీకి గుజరాత్ ఎంపీ వాసవ రాజీనామా -మోదీ తీరుపై ఆవేదన
Related Posts:
వామ్మో జరిమానాల మోత.. ట్రాక్టర్ డ్రైవర్కు రూ.59 వేల ఫైన్.. ఎక్కడో తెలుసా..?గురుగ్రామ్ : కొత్త మోటారు వాహన చట్టం వాహనదారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ట్రాఫిక్ పోలీసులు వేసే జరిమానాలతో వాహనదారులు జంకుతున్నారు. టూవీలర్ యాజమాన… Read More
కరెంట్ అక్రమాల్లో ఆధారాలున్నాయి.. సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి లేఖ..!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్ కొను… Read More
మరోసారి మునిగిన ముంబాయి... 36 గంటలుగా ఎడతెరిపి లేని వర్షంముంబయిలో మరోసారి ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుండి నగరంలో కుండపోత వర్షం కురుస్తుండంతో నగరమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఇదే వర్షం మ… Read More
బాంబుల ఫ్యాక్టరీలో ప్రమాదం 15 మంది మృతి...పంజాబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురుదాస్పూర్ లోని బాటాలా ప్రాంతంలోని బాంబుల ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకోవడంతో సుమారు 15 మంది మృత్యువాత పడినట… Read More
లక్షల వీడియోలు తొలగిస్తున్న యూట్యూబ్.. అలాంటి వాటికి ఇక బ్రేక్..!హైదరాబాద్ : యూట్యూబ్ ఆంక్షలు మరింత కఠినతరం అవుతున్నాయి. లక్షల కొద్దీ వీడియోలు ప్రతి నిత్యం అప్లోడ్ అవుతున్న తరుణంలో యాజమాన్యం ఎప్పటికప్పుడూ కొత్త నిర… Read More
0 comments:
Post a Comment