Tuesday, December 29, 2020

నేను కూడా మనిషినే: బీజేపీకి గుజరాత్ ఎంపీ వాసవ రాజీనామా -మోదీ తీరుపై ఆవేదన

సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉంటూ, కేంద్ర మంత్రిగానూ పని చేసి, ప్రస్తుతం గుజరాత్ నుంచి ఎంపీగా ఉన్న మన్‌సుఖ్‌‌ భాయి వాసవ పార్టీకి, పదవికి రాజీనామా ప్రకటించారు. గుజరాత్‌లోని భరూచ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న వాసవ.. నర్మదా జిల్లాలోని రైతాంగానికి మేలు చేయబోయి, సొంత పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. ప్రధాని మోదీకి ఆయన రాసిన లేఖపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nSwgox

0 comments:

Post a Comment