ఆడదానికి ఆడదే శత్రువంటారు .నిజామాబాద్ జిల్లాలో అదే జరిగింది. స్వంత వదిననే సినిఫక్కిలో మాయా చేసి వేధింపులకు గురిచేసింది. తన కటుంభ సభ్యురాలు అనికూడ చూడకూండ బయటి వ్యక్తితో అసభ్యకర ఫోటోలు తీయించింది. అనంతరం వేధింపులకు గురి చేసి తన ఇంటి నుండి పంపించి వేసింది.వదిన కక్ష పెంచుకున్న మరదలు..సిరియల్స్ ప్రభావమో మరి ఆధునిక పోకడలో తెలియదు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Esp2TJ
Saturday, May 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment