Wednesday, May 8, 2019

రాజస్థాన్‌లో దారుణం: దళిత మహిళపై భర్తముందే సామూహిక అత్యాచారం చేసిన దుండగులు

అల్వార్ : రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. అల్వాల్‌లో భర్తముందే ఓ దళిత మహిళపై కొందరు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో రాజస్థాన్‌ ఒక్కసారిగా భగ్గుమంది. ఏప్రిల్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vJSfo7

Related Posts:

0 comments:

Post a Comment