Saturday, May 18, 2019

హస్తినలో బాబు బిజీ బిజీ .. శనివారం రాహుల్, మాయాతో భేటీ

న్యూఢిల్లీ : హస్తిన పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్‌తో ప్రారంభమైన షెడ్యూల్ శనివారం మాయావతితో సమావేశంతో ముగియనుంది. చంద్రగిరి రీ పోలింగ్ అంశంపై సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. తర్వాత ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WS5rmT

0 comments:

Post a Comment