న్యూఢిల్లీ : హస్తిన పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్తో ప్రారంభమైన షెడ్యూల్ శనివారం మాయావతితో సమావేశంతో ముగియనుంది. చంద్రగిరి రీ పోలింగ్ అంశంపై సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. తర్వాత ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WS5rmT
హస్తినలో బాబు బిజీ బిజీ .. శనివారం రాహుల్, మాయాతో భేటీ
Related Posts:
మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?వరంగల్ : మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల పర్వానికి దారి తీస్తోందా? మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు.. సీన్ రివర్స్ కావడంతో ఏం చ… Read More
రాజీనామాలకు ఎమ్మెల్యేలు క్యూ, బాంబు పేల్చిన బళ్లారి శ్రీరాములు, సంకీర్ణ ప్రభుత్వానికి షాక్, బీజేపీ !బళ్లారి/బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వంలోని పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడానికి క్యూలో సిద్దంగా ఉన్నారని, త్వరలోనే వారి వివరాలు బయటకు వస్తాయని కర్ణాట… Read More
తూర్పు గోదావరి: ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు..తప్పిన ప్రాణానష్టం: రైళ్ల రాకపోకలకు అంతరాయంకాకినాడ: సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. రైలు ప్యాంట్రీ కార్ లో మంటలు చెలరేగాయి. … Read More
సీడ్ ఆఫ్ బౌల్ గా తెలంగాణా .. ఆఫ్రికా దేశాలకు విత్తన ఎగుమతి'సీడ్ ఆఫ్ బౌల్ 'గా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర వాతావరణం, భూములు విత్తనోత్పత్తి అత్యంత అనుకూలంగా ఉన్న నేపథ్యంలో… Read More
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే !సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు దాదాపు ముహూర్తం ఖరారైంది.లోక్సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ఈ వారంలో వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల… Read More
0 comments:
Post a Comment