Friday, May 3, 2019

జేసీకి ఈసీ షాక్ : ఓటుకు నోటు కామెంట్లపై చర్యలు, కలెక్టర్‌కు ఆదేశం

అమరావతి : ఓటుకు రూ.2 వేలు చొప్పున రూ.50 కోట్లు ఖర్చుచేశామని జేసీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. టీడీపీ ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను వైసీపీ, సీపీఐ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లగా .. జేసీ కామెంట్లపై చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించింది.  

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JihVQC

Related Posts:

0 comments:

Post a Comment