వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సాధినేని యామినిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు యామిని మాట్లాడుతుందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. టీడీపీ నేత, మంత్రి నారాలోకేష్ కి ఆ పార్టీ అధికార ప్రతినిధి యామినీ సాధినేనికి మధ్య సంబంధం ఏంటని ప్రశ్నించారు వైసీపీ నేత సుధాకర్ బాబు. జగన్ పిరికోడు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IYwwRY
నారా లోకేష్ తో సాధినేని యామినికి లింకేంటి ? వైసీపీ నేత సుధాకర్ బాబు ఘాటు వ్యాఖ్యలు
Related Posts:
కరోనా వేళ.. ఆదిలాబాద్ జిల్లాలో కొత్త వ్యాధి కలకలం, లెఫ్టోస్పీరోసిస్ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా.. ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఓ కొత్త వ్యాధి ఇప్పుడు కలకలం రేపుతోంది. పచ్చకామెర్ల … Read More
ప్రపంచ ఏనుగుల దినోత్సవం: ప్రపంచంలోనే అత్యంత భారీ గజరాజు బరువు ఎంతో తెలుసా..?ఆగష్టు 12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఈ సందర్భంగా మన దేశంలో ఈ గజరాజుల పరిస్థితి ఏమిటో వాటి లెక్కలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో… Read More
ఏపీలో కరోనా: మళ్లీ పెరిగింది - కొత్తగా 9,597 కేసులు, 93 మరణాలు - చిత్తూరులో భయానకంఆంధ్రప్రదేశ్ గడిచిన రెండ్రోజులతో పోల్చుకుంటే కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ పెరిగింది. మరణాల సంఖ్య కూడా భారీగా నమోదవుతున్నది. వైద్య శాఖ బుధవారం వెల్లడి… Read More
ఆయుష్ మంత్రికి కరోనా పాజిటివ్ - హోం ఐసోలేషన్ లో శ్రీపాద్ నాయక్నరేంద్ర మోదీ కేబినెట్ లో మరో మంత్రికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘావాల్ తదితరులు ఆస్పత్రుల్లో చికిత్స ప… Read More
దారుణం: జేడీయూ నేతను కాల్చి చంపిన దుండగులుపాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ జేడీయూ పార్టీ నేతను కొందరు దుండగులు కాల్చి చంపేశారు. ఈ ఘటన మాధేపురా జిల్లాలో జరిగింది. ఘటనపై కేస… Read More
0 comments:
Post a Comment