Friday, May 3, 2019

కొంపముంచిన రహస్య ఒప్పందం, తగ్గిన ప్రాధాన్యం : జనసేనకు రాఘవయ్య గుడ్ బై

అమరావతి : ఏపీలో ఎన్నికలు ముగిసి .. ఫలితాల కోసం వేచిచూస్తోన్న తరుణంలో జనసేన పార్టీ నుంచి ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇప్పటికే జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ పార్టీతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తుండగా .. తాజాగా జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఇదివరకు పీఆర్పీలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IULyZf

Related Posts:

0 comments:

Post a Comment