అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలోని బెల్లమండి వీధికి చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం మక్కా నుంచి కడపకు తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ఆమె జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసంతో బాధపడుతోంది. దీంతో ఆమెను కడప రిమ్స్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు కరోనా అనుమానిత వార్డుకు తరలించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WaOG8Q
ఏపీలో కలకలం రేపుతున్న కరోనా: కడపలో కొత్తగా రెండు కేసులు, గల్ఫ్ వచ్చినవారికే
Related Posts:
మీ పనితీరు భేష్.. ఈసీకి ప్రణబ్ ముఖర్జీ ప్రశంససార్వత్రిక ఎన్నికల నిర్వాహణలో ఎలక్షన్ కమిషన్ తీరుపై రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కోడ్ ఉల్లంఘన విషయంలో నేతలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగ… Read More
లోక్సభ సీట్లూ వైసీపీకే..గెలిచేది ఎక్కడంటే : ఆరు సీట్లలో హోరా హోరీ : తేల్చిన ఇండియూ టూడే సర్వే..ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్లో స్పష్టం చేసిన ఇండియా టుడే ఇప్పుడు లోక్సభ పోరు లోనూ వైసీపీ ఆధిక్యత సాధిస్తుందని వెల్… Read More
ఎన్డీఏ ప్రభంజనానికి ప్రధాన కారణం..?న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతోందంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాన మంత్రిగా నరే… Read More
అమరావతిని భ్రమరావతి అన్న జగన్ కు ఎందుకు ఓటేస్తారు అన్న మంత్రి దేవినేని ఉమాఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో రాజకీయం మరింత వేడెక్కింది. టీడీపీ నేత దేవినేని ఉమ.. వైసీపీ చీఫ్ జగన్ పై మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ చూసి జగన్ సంబర పడుతు… Read More
మాతో పెట్టుకుంటే తట్టుకోలేరని ఇరాన్ ను హెచ్చరించిన ట్రంప్..! చాలా మందిని చూసామన్న ఇరాన్..!!వాషింగ్టన్/హైదరాబాద్: గల్ఫ్లో మోహరించిన అమెరికా యుద్ధనౌకలు ఇరాన్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తమతో సైనిక పరమైన ఘర్షణలకు దిగితే ఇరాన్ తు… Read More
0 comments:
Post a Comment