ఏపీలో టీడీపీ ప్రభుత్వమే మరో సారి కొనసాగుతుందా. వైసీపీ అధికారంలోకి వస్తుందా. పవన్ కళ్యాన్ ఆశలు నెరవేరుతాయా. ఏం జరగబోతోంది. కౌంట్డౌన్ మొదలైంది. అభ్యర్దుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మరి కొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతున్న వేల..ఏపీలోని మూడు ప్రధాన పార్టీల అధినేతలు అమరావతికి తరలి వస్తున్నారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ తరువాత జగన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VIHrBa
కౌంట్డౌన్ స్టార్ : అమరావతిలో అగ్రనేతలు : జగన్తో పాటు పీకే.. వారి పైనే స్పెషల్ ఫోకస్..!
Related Posts:
దుబ్బాక వార్ : ఉపఎన్నిక వేళ కాంగ్రెస్లోకి టీఆర్ఎస్ కీలక నేత... టికెట్ దక్కనందుకే...?దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఉపఎన్నికలో గెలిచి తమ పట్టు ఏమాత్రం సడలలేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుండగా... అధికార పార… Read More
2020 నోబెల్ వైద్య పురస్కారం- బ్రిటన్, అమెరికా శాస్త్రవేత్తలకు- హెపటైటిల్ సీ వైరస్ కనుగొన్నందుకు.2020 సంవత్సరానికి నోబెల్ పురస్కారాల ప్రకటన మొదలైంది. ఈ ఏడాది నోబెల్ వైద్య పురస్కారానికి ముగ్గరు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎంపికయ్యారు. ఇందులో బ్రిటన… Read More
నిజామాబాద్ లో సంతలో పశువుల్లా ఎంపీటీసీల కొనుగోళ్ళు .. కేసీఆర్ పై ఫైర్ అయిన ఉత్తమ్, రేవంత్నిజామాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టిపిసిసి… Read More
రేపే అపెక్స్ కౌన్సిల్ భేటీ - ఫిర్యాదులతో జగన్, కేసీఆర్ రెడీ - హాట్హాట్గా సాగే అవకాశంఏపీ, తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అపెక్స్ … Read More
జనసేనాని పవన్ను కలిసిన కన్నడ సూపర్ స్టార్ సుదీప్.. ఏం చర్చించారంటే..?హైదరాబాదు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కలిశారు. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తమై హైదరాబాదులో ఉన్న కిచ్చ సుదీప్ తన సహ నటుడైన పవర్… Read More
0 comments:
Post a Comment