ఏపీలో టీడీపీ ప్రభుత్వమే మరో సారి కొనసాగుతుందా. వైసీపీ అధికారంలోకి వస్తుందా. పవన్ కళ్యాన్ ఆశలు నెరవేరుతాయా. ఏం జరగబోతోంది. కౌంట్డౌన్ మొదలైంది. అభ్యర్దుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మరి కొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతున్న వేల..ఏపీలోని మూడు ప్రధాన పార్టీల అధినేతలు అమరావతికి తరలి వస్తున్నారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ తరువాత జగన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VIHrBa
కౌంట్డౌన్ స్టార్ : అమరావతిలో అగ్రనేతలు : జగన్తో పాటు పీకే.. వారి పైనే స్పెషల్ ఫోకస్..!
Related Posts:
హరీష్ రావు తో భేటీ ఐన జగ్గారెడ్డి..! విషయం అదేనా....?హైదరాబాద్ : రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎప్పుడూ ఒకలాగే ఉండవు. బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవడం కూడా రాజకీయాల్లో సర్వ సాధారణమైన అంశమే. బద్ద శత్రువులుగా ఉన్న… Read More
దేవుడి దగ్గర కూడా కుల రాజకీయమా..?టీటీడీ పాలక మండలి కూర్పు పై మండిపడ్డ టీడిపి..!!అమరావతి/హైదరాబాద్ : అదికార వైసిపి పార్టీపై ప్రతిపక్ష టీడిపి మరోసారి భగ్గుమంది. ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అదికార దుర్వినియోగానికి పాల్పడటమే … Read More
చంద్రబాబు ఓ గురివింద, మరణానికి ముందు కోడెలను ఎన్నిసార్లు కలిశాడో చెప్పు: మంత్రి బొత్స ఫైర్టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. గతంలో గవర్నర్, సిబీఐ వ్యవస్థలను అనుమానించిన ఆయన ఇప్పుడు ఎందుక… Read More
నాసా చేతికి విక్రమ్ ల్యాండర్ కీలక సమాచారం? ల్యాండింగ్ సైట్ ఫొటోలు, డేటా: త్వరలో ఇస్రోకు!హ్యూస్టన్: చంద్రుడి దక్షిణ ధృవం వైపు ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ కు గురైనట్టుగా భావిస్తోన్న విక్రమ్ ల్యాండర్ కు సంబంధించిన కీలక సమాచారం అమెరికా అంతరిక… Read More
కోడెలను రాక్షస ప్రభుత్వమే చంపింది.. 18 కేసులు పెట్టి వేధించిందన్న చంద్రబాబుమాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి ఏపీలోని రాక్షస ప్రభుత్వమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఫర్నీచర్ పేరు… Read More
0 comments:
Post a Comment