ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది . భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రేవేశపెట్టింది. దీంతో పీఎస్ఎల్వీ-సీ46 ప్రయోగం దిగ్విజయమైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30zXMvD
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-46 .. రక్షణ శాఖకు కీలకంగా ఈ ప్రయోగం
Related Posts:
సీఎల్ పీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢుమ్మా: హైకమాండ్ కు షాక్: ఆపరేషన్ కమల!బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో ఆ పార్టీ నాయకులు ఆయోమయంలో పడిపోయారు. కాంగ్రెస్ పార్టీ … Read More
చంద్రబాబు కీలక నిర్ణయం: 'డిప్లొమాటిక్ పాస్పోర్ట్' అప్పగింత! ఎందుకంటే..ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నికల ఫలితాలతో డీలా పడిన పార్టీ నేతలకు ధైర్యం చెబుతున్న చంద్రబాబు త… Read More
వైఎస్ జగన్ ప్రమాణం! ఆ రకంగా చరిత్రలో నిలిచిపోనున్న విజయవాడ!విజయవాడ: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లో.. రాష్ట్రంలో నూతన శకం ఆరంభం క… Read More
ప్రధానిగా మోడీ, సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం.. శుభాకాంక్షలు, సూచనలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండిమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్ జరగనున్న ఈ కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరు కానున్నారు. సాయంత్రం 7గంటలకు రా… Read More
చంద్రబాబు ఓటమిపై ఆవేదనలో అభిమానులు .. ఓదారుస్తున్న చంద్రబాబుఏపీ మాజీ సీఎం చంద్రబాబు పేదలకు, మహిళలకు , అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించారు. ఆ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నమ్మారు. ఆడబిడ్డలు ఆదరిస్త… Read More
0 comments:
Post a Comment