Monday, October 5, 2020

నిజామాబాద్ లో సంతలో పశువుల్లా ఎంపీటీసీల కొనుగోళ్ళు .. కేసీఆర్ పై ఫైర్ అయిన ఉత్తమ్, రేవంత్

నిజామాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గులాబీ బాస్ కెసిఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నా సరే ప్రతిపక్ష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jAfVCJ

Related Posts:

0 comments:

Post a Comment