డెహ్రాడూన్: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో ప్రకటించారో తెలియట్లేదు గానీ.. మరో రాష్ట్రం అదే బాటలో ప్రయాణించడానికి సిద్ధపడింది. మొన్నటికి మొన్న నాలుగు రాజధానులను ఏర్పాటు చేస్తామని జార్ఖండ్లోని హేమంత్ సోరెన్ సర్కార్ ప్రకటించింది. తాజాగా దేవభూమిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్ కూడా వికేంద్రీకరణకు సన్నాహాలు చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Qy9Zl
జగన్ సర్కార్ బాటలో మరో రాష్ట్రం: దేవభూమిలో ఇక రెండు రాజధానులు: వికేంద్రీకరణకు సై..!
Related Posts:
వీడియో: దాడులతో అట్టుడికిన రాజధాని: బీజేపీ జిల్లా అధ్యక్షుడు సహా: ఆసుపత్రిలోకోల్కత: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటోన్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్,… Read More
ఉద్వాసనపై స్పందించిన కిరణ్ బేడి: అనుభవం వచ్చిందంటూ: బీజేపీ ఏజెంట్గా: టీమ్ రాజ్నివాస్న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్గా తనను అర్ధాంతరంగా తొలగించడం పట్ల కిరణ్ బేడి స్పందించారు. తనకు జీవితకాలం అనుభవం వచ… Read More
ప్రత్యక్ష నారాయణుడి రథసప్తమి గురించి తెలుసుకోండి..!డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో సింగిల్ నామినేషన్ లపై ఎస్ఈసి ఫోకస్ .. నివేదికలు పంపాలని కలెక్టర్లకు ఆదేశంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న సమయంలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఒకపక్క పంచాయితీలతోపాటుగా, మరో… Read More
రథసప్తమి అంటే ఏంటి..? దీని విశిష్టత ఏంటి..? రథసప్త… Read More
0 comments:
Post a Comment