Wednesday, March 4, 2020

జగన్ సర్కార్ బాటలో మరో రాష్ట్రం: దేవభూమిలో ఇక రెండు రాజధానులు: వికేంద్రీకరణకు సై..!

డెహ్రాడూన్: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో ప్రకటించారో తెలియట్లేదు గానీ.. మరో రాష్ట్రం అదే బాటలో ప్రయాణించడానికి సిద్ధపడింది. మొన్నటికి మొన్న నాలుగు రాజధానులను ఏర్పాటు చేస్తామని జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ సర్కార్ ప్రకటించింది. తాజాగా దేవభూమిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్ కూడా వికేంద్రీకరణకు సన్నాహాలు చేస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Qy9Zl

Related Posts:

0 comments:

Post a Comment