అమరావతి: అపర భగీరథునిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం పొందిన సర్ అర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. బుధవారం ఉదయం ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కాటన్ ఆయన చేసిన సేవలను కొనియాడారు. నీటి విలువ, గొప్పదనం తెలిసిన అపర భగీరథుడు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E63yLR
సర్ అర్థర్ కాటన్ స్ఫూర్తితో పోలవరం పూర్తి: కృష్ణాడెల్టాలో 44 వేల కోట్ల పంట దిగుబడి
Related Posts:
పేగుబంధం మరిచారు.. అమ్మనాన్నను గెంటేశారు.. రీజన్ ఎంత సిల్లీ అంటే..!ప్రకాశం : అల్లారుముద్దుగా పెంచిన కన్నప్రేమ వృద్దాప్యంలో భారమైంది. భుజాలపై ఎత్తుకుని ఎంతసేపైనా అలసిపోకుండా ఆడించినా అమ్మనాన్నలు ఇప్పుడు పనికిరానివాళ్లయ… Read More
నడి రోడ్డు పై నరికేస్తా: వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపు: బయట పెట్టిన లోకేశ్..కట్ అండ్ పేస్ట్ అంటూటీడీపీ నేతల లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యే పైన ఒక ఆడియో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఆ ఆడియోలో వైసీపీ ఎమ్మెల్యే ఒక వ్యక్తిని దూషిస్తున్న మాటలు విని… Read More
రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు అస్సలు లేవన్న సీనియర్ నేతన్యూఢిల్లీ: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఒక్క శాతం కూడా అవకాశం లేదనే సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్పమొయిలీ… Read More
ఉమా..జగన్పై చేతబడి చేస్తున్నావా : లోకేశ్..మీకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది : సాయిరెడ్డి సంచలనంతాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు లోకేశ్.. దేవినేని ఉమా పైన వైసీపీ నేత విజయ సాయిరెడ్డి మండి… Read More
డైనింగ్ హాల్స్లో మైనారీటీ విద్యార్థులకు అధిక సీట్లను కేటాయించండి...! బెంగాల్లో మరో వివాదం..ఇప్పటికే కొల్కతాలో బీజేపీ,తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య కోల్డ్వార్ కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదానికి తెరలేచింది...కాగా రాష్ట్ర్రంలో ఉన్న ప్రభుత… Read More
0 comments:
Post a Comment