Wednesday, May 15, 2019

సర్ అర్థర్ కాటన్ స్ఫూర్తితో పోలవరం పూర్తి: కృష్ణాడెల్టాలో 44 వేల కోట్ల పంట దిగుబ‌డి

అమరావతి: అప‌ర భ‌గీర‌థునిగా తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్మ‌ర‌ణీయ స్థానం పొందిన స‌ర్ అర్థ‌ర్ కాట‌న్ జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నివాళి అర్పించారు. బుధ‌వారం ఉద‌యం ఆయ‌న చిత్ర ప‌టానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కాట‌న్ ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. నీటి విలువ, గొప్పదనం తెలిసిన అపర భగీరథుడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E63yLR

Related Posts:

0 comments:

Post a Comment