అమరావతి: అపర భగీరథునిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం పొందిన సర్ అర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. బుధవారం ఉదయం ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కాటన్ ఆయన చేసిన సేవలను కొనియాడారు. నీటి విలువ, గొప్పదనం తెలిసిన అపర భగీరథుడు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E63yLR
సర్ అర్థర్ కాటన్ స్ఫూర్తితో పోలవరం పూర్తి: కృష్ణాడెల్టాలో 44 వేల కోట్ల పంట దిగుబడి
Related Posts:
జీఎస్టీ రద్దుకు మమతా బెనర్జీ లేఖ: సామాన్యుడిపై భారమంటూ వివరించిన నిర్మలా సీతారామన్న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నుంచి కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్ కాన్సట్రేటర్లకు మినహాయింపు ఇస్తే వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థి… Read More
నమ్మండి, కోర్టుల జోక్యం వద్దు: కరోనా వ్యాక్సిన్ పాలసీపై సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణన్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ధరలు, కరోనా వ్యాక్సినేషన్ విధానంపై సుప్రీంకోర్టులో కేంద్రం తన వాదనలను వినిపించింది. అంతేగాక, వ్యాక్సిన్ పాలసీపై తన వాదనను… Read More
ఏపీ మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత: ఫిజిక్స్పై బుక్అమరావతి: రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బయ్యారపు ప్రసాద రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు వికాస్, కుమార్తె సౌమ్య ఉన్నారు. పదవీ… Read More
లాక్డౌన్ ఎఫెక్ట్: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మరణాల్లోనూ తగ్గుదల: అయినా..!న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. కొద్దిరోజులుగా నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతోన్న ప… Read More
TNR: కరోనా బారిన పడి సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూతహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. తీవ్రంగా దెబ్బ కొడుతోంది. అసాధారణ స్థితిలో ప్రభావం చూపుతోంది. గత ఏడాది కంటే ఈ సారి ఈ మహమ్మారి కాటుకు ప… Read More
0 comments:
Post a Comment