Wednesday, March 4, 2020

కేబినెట్ కీలక నిర్ణయం: ఎయిరిండియాలో ఎన్నారైలూ 100శాతం వాటా పొందొచ్చు

న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో 100 శాతం వాటాలు పొందేందుకు ఎన్నారైలకు కేంద్రం అనుమతిచ్చింది. ఎయిరిండియాలో వందశాతం వాటాలాను విక్రయించాలని ఇది వరకే నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం వివరాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x7Tod7

Related Posts:

0 comments:

Post a Comment