న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో 100 శాతం వాటాలు పొందేందుకు ఎన్నారైలకు కేంద్రం అనుమతిచ్చింది. ఎయిరిండియాలో వందశాతం వాటాలాను విక్రయించాలని ఇది వరకే నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం వివరాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x7Tod7
కేబినెట్ కీలక నిర్ణయం: ఎయిరిండియాలో ఎన్నారైలూ 100శాతం వాటా పొందొచ్చు
Related Posts:
హైకోర్టులో మంత్రి కొడాలి నాని పిటిషన్.. ఎస్ఈసీ నిమ్మగడ్డ షోకాజ్ నోటీస్ ను సవాల్ చేస్తూఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు వైసీపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య ఆధిపత్య పోరు గా మారిన విషయం … Read More
కుంభ సంక్రాంతి అంటే ఏంటి..? ఆచారాలేంటి..? కుంభ సంక్రాంతి సంక్రమణం డ… Read More
కొడాలికి నిమ్మగడ్డ మరో షాక్- కేసు నమోదుకు కృష్ణా ఎస్పీకి ఆదేశాలు- హైకోర్టులో పిటిషన్ వేళఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగుతున్న మంత్రులకు ఎన్నికల కమిషన్ చుక్కలు చూపిస్తోంది. … Read More
ఘట్కేసర్ ఘటన : అంతా కట్టు కథే.. డీసీపీ రక్షితతో అసలు నిజాలు బయటపెట్టిన యువతి...రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఘట్కేసర్లో యువతిపై అఘాయిత్యం ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆ యువతి చెప్పిందంతా పూర్తిగా కట్టు కథ అని పోలీసులు తేల… Read More
చంద్రబాబు లేఖలపై సాయిరెడ్డి వ్యంగ్యం .. పిచ్చి ముదిరి జో బైడెన్, పుతిన్ లకు లేఖలు రాస్తాడని ఎద్దేవాటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో… Read More
0 comments:
Post a Comment