లాహోర్: ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఆరంభంలోనే రక్తమోడింది. ప్రాచీన మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుమంది అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించి, అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J6FNrf
రక్తమోడిన రంజాన్: మసీదు సమీపంలో ఆత్మాహూతి దాడి
Related Posts:
పోలింగ్కు ముందు ఢిల్లీ సీఎంకు షాక్.. వీడియోలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఈసీ నోటీసులుఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభంకానుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం… Read More
‘మరే ఆడపిల్లకూ ఇలాంటి పరిస్థితి రాకూడదు’: 10 రోజుల్లో పెళ్లి, ఇద్దరు యువతుల ఆత్మహత్యహైదరాబాద్: నగరంలోని హయత్నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్త… Read More
పనికిమాలిన ఎంపీవి.. సీఎం రమేశ్ దెబ్బకి కుక్కురుమనలేదు.. ఏపీ గురించి నీకెందుకు?: జీవీఎల్పై వర్ల ఫైర్రాజధాని తరలింపు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని, సీఎం జగన్ తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా కేంద్రం ఆమోదిస్తుందని పదే పదే చెబుతోన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్… Read More
అవమానించారు: నాగశౌర్యపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదుహైదరాబాద్: టాలీవుడ్ హీరో నాగశౌర్య వివాదంలో చిక్కుకున్నారు. నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటించిన అశ్వత్థామ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిస… Read More
కియాపై క్లారిటీ.. ఇక విస్తరణ కోసం భేటీ: దక్షిణ కొరియా పర్యటనకు మంత్రి మేకపాటి..!అమరావతి: కియా.. దక్షిణ కొరియా. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు ఇది. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిధిలో చంద్రబాబు ప్రభుత్… Read More
0 comments:
Post a Comment