Sunday, November 10, 2019

బుల్‌బుల్ తుఫాను బీభత్సం: 9మంది మృతి, 4లక్షల మందిపై ప్రభావం, మమతకు ప్రధాని ఫోన్

కోల్‌కతా: బంగాళాఖాతంలో ఏర్పడ్డ బుల్ బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమబెంగాల్ తోపాటు ఒడిశా రాష్ట్రంలోని దీని ప్రభావం భారీగానే ఉంది. గత రాత్రి ఈ తుఫాను పశ్చిమబెంగాల్-బంగ్లాదేశ్‌ల మధ్య తీరం దాటింది. ఈ ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120-140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K4icWX

Related Posts:

0 comments:

Post a Comment