కోల్కతా: బంగాళాఖాతంలో ఏర్పడ్డ బుల్ బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమబెంగాల్ తోపాటు ఒడిశా రాష్ట్రంలోని దీని ప్రభావం భారీగానే ఉంది. గత రాత్రి ఈ తుఫాను పశ్చిమబెంగాల్-బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటింది. ఈ ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120-140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K4icWX
బుల్బుల్ తుఫాను బీభత్సం: 9మంది మృతి, 4లక్షల మందిపై ప్రభావం, మమతకు ప్రధాని ఫోన్
Related Posts:
అడకత్తెరలో నిజామాబాద్ ఎంపీ అరవింద్.. పసుపు బోర్డుపై సొంత పార్టీ నేతలకు కేంద్రం షాక్తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డాడు. … Read More
23 నాడే చంద్రబాబు విచారణ: అమరావతిలో 500 ఎకరాల అసైన్డ్ భూములే కీలకం: ఇన్సైడర్ ట్రేడింగ్అమరావతి: అమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసులో విచారణ పర్వానికి ఏపీ సీఐడీ అధికారులు తెర తీసినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో పలు ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలు… Read More
కోవిడ్ టీకా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు అస్వస్థత - కీలక వ్యాఖ్యలుగుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అస్వస్థతకు గురయ్యారు. మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో సోమవారం ఆయన కొవిడ్ టీకా తీసుకో… Read More
Milk: నాకు మిల్క్, మంత్రికి మిల్క్ షేక్, సీడీ స్కెచ్ తెలుసు, ప్రియుడు, 70 సీసీటీవీలు, హైదరాబాద్ ?బెంగళూరు/హైదరాబాద్: మాజీ మంత్రి రాసలీలల కేసు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. తనకు అరచేతిలో స్వర్గం చూపించిందని, నాకు పాలు ఇచ్చి పొలిటికల్ లీడర్ … Read More
నోటా గెలిస్తే ఎన్నిక రద్దు- కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు- ఏపీ హైకోర్టులోనూ కీలక పిటిషన్ఎన్నికల్లో నోటా వాడకాన్ని ప్రవేశపెట్టిన ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారిగా వీటిపై ధర్మసందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టుతో పాటు ఏపీ హైకోర్టులో… Read More
0 comments:
Post a Comment