Sunday, November 10, 2019

కోడలిపై కన్నేసి..లొంగలేదనే అక్కసుతో: పొడిచి చంపిన మామ..!

బెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపైనే కన్నేశాడో కిరాతకుడు. ఆమె లొంగకపోవడంతో దారుణనానికి ఒడిగట్టాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడాన్ని భరించలేకపోయాడు. కత్తితో పొడిచి చంపాడు. కర్ణాటకలోని మండ్య జిల్లా రాగిముద్దేనహళ్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేశారు. మృతురాలి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q3AR9i

Related Posts:

0 comments:

Post a Comment