Sunday, May 26, 2019

రాహుల్‌కే పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలు, సీడబ్ల్యూసీలో ఏం జరిగిందంటే ?

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి సమావేశం (సీడబ్ల్యూసీ)లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించింది. మీరే అధ్యక్షుడిగా కొనసాగాలని ముక్తకంఠంతో కోరింది.  

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EAgR7A

Related Posts:

0 comments:

Post a Comment