Sunday, May 26, 2019

చంద్ర‌బాబు..న‌మ్మారు-మునిగారు: ప‌వ‌న్‌..ల‌గ‌డపాటితో స‌హా వారంతా : టీడీపీ నేత‌ల నోట నిజాలు..!

ఏపీలో ఘోర ప‌రాజయం త‌రువాత టీడీపీ సీనియ‌ర్లు కొన్ని ఆస‌క్తి క‌ర విష‌యాలు బ‌య‌ట పెడుతున్నారు. పార్టీ ఓడితే బాధ‌లేదు..కానీ, ఈ ర‌కంగా ఓడ‌టం జిర్ణించుకోలేక పోతున్నామంటున్నారు. అయిదేళ్లు చంద్ర‌బాబు క‌ష్ట‌ప‌డినా..చేసిన కొన్ని త‌ప్పుల‌కు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటున్నారు. ఆయ‌న మేధావి అయినా..కొన్ని విష‌యాల్లో వారు చెప్పిన‌వి గుడ్డిగా న‌మ్మి..మోస‌పోయార‌ని ఫ‌లితంగా ఈ ఫలితాలు వ‌చ్చాయ‌ని విశ్లేషిస్తున్నారు.  

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X4C3K5

Related Posts:

0 comments:

Post a Comment