ఏపీలో ఘోర పరాజయం తరువాత టీడీపీ సీనియర్లు కొన్ని ఆసక్తి కర విషయాలు బయట పెడుతున్నారు. పార్టీ ఓడితే బాధలేదు..కానీ, ఈ రకంగా ఓడటం జిర్ణించుకోలేక పోతున్నామంటున్నారు. అయిదేళ్లు చంద్రబాబు కష్టపడినా..చేసిన కొన్ని తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటున్నారు. ఆయన మేధావి అయినా..కొన్ని విషయాల్లో వారు చెప్పినవి గుడ్డిగా నమ్మి..మోసపోయారని ఫలితంగా ఈ ఫలితాలు వచ్చాయని విశ్లేషిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X4C3K5
చంద్రబాబు..నమ్మారు-మునిగారు: పవన్..లగడపాటితో సహా వారంతా : టీడీపీ నేతల నోట నిజాలు..!
Related Posts:
తెలంగాణలో రెండు లక్షలకు చేరువ: ఇంకొక్కరోజే: కరోనా ప్రభావం తగ్గుముఖం? యాక్టివ్ కేసుల్లోహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయే తప్ప.. ఆశించిన స్థాయిలో క్షీణించట్… Read More
భారత్ అన్ వాంటెండ్ రికార్డ్: లక్షను దాటిన కరోనా మరణాల్లో: ఈ మూడు దేశాల్లో విలయంన్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం అడ్డు, అదుపు లేకుండా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు. తాజాగా ఈ సంఖ్య మరింత పైపై… Read More
ధోనీ ఏజ్ బార్: టీమిండియా మాజీ ఆల్రౌండర్ కామెంట్స్: భజ్జీకి తగిలిన సెగ: నిజం బయటికిముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కొంటోన్న వరుస ఓటములు.. విమర్శకుల నోళ్లకు పని చెప్పాయి. టీమ్ కేప్టెన్ మహేంద్రసింగ… Read More
ఎవరీ ధనశ్రీ?: స్పిన్ మాయలో డెంటిస్ట్: ఆర్సీబీ బౌలర్కు పర్పుల్ క్యాప్పై తెగ సంబరాలుఅబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడు కొనసాగుతోంది. ఇదివరకు ఏ సీజన్లో కూడా లేనివిధంగా ప్రతాపాన్ని… Read More
నిన్న సబ్బంహరి, ఇవాళ పట్టాభి - టీడీపీ అధికార ప్రతినిధి కారు ధ్వంసం - హైకోర్టు జడ్జి ఇంటి పక్కనే ఘటనఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష టీడీపీ నేతలపై అధికార వైసీపీ వరుస దాడులకు పాల్పడుతున్నదని, ప్రశ్నించిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టడంలేదని టీడీపీ అధికార ప్రతినిధి … Read More
0 comments:
Post a Comment