ఏపీలో ఘోర పరాజయం తరువాత టీడీపీ సీనియర్లు కొన్ని ఆసక్తి కర విషయాలు బయట పెడుతున్నారు. పార్టీ ఓడితే బాధలేదు..కానీ, ఈ రకంగా ఓడటం జిర్ణించుకోలేక పోతున్నామంటున్నారు. అయిదేళ్లు చంద్రబాబు కష్టపడినా..చేసిన కొన్ని తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటున్నారు. ఆయన మేధావి అయినా..కొన్ని విషయాల్లో వారు చెప్పినవి గుడ్డిగా నమ్మి..మోసపోయారని ఫలితంగా ఈ ఫలితాలు వచ్చాయని విశ్లేషిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X4C3K5
చంద్రబాబు..నమ్మారు-మునిగారు: పవన్..లగడపాటితో సహా వారంతా : టీడీపీ నేతల నోట నిజాలు..!
Related Posts:
ఉమ్మెత్త కాయల ద్రావణం తాగితే కరోనా రాదని ..ప్రాణం మీదకు తెచ్చుకున్న చిత్తూరు వాసులుకరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపటమే కాదు ప్రజల్లో పలు మూఢ నమ్మకాలకు కేంద్రంగా మారుతుంది . ఏపీలో కరోనా మహమ్మారి విషయంలో రోజుకో పుకారు ప్రబలుతుంది. కరో… Read More
Super Pink Moon 2020: తేదీ, టైమ్ ఇదే, ఇండియాలో ఈ అద్భుతం ఎలా చూడాలంటే?న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో దేశంలోని ప్రజలంతా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ఆవరణలోనే ఒక ఆసక… Read More
పేదల ఇళ్ల స్ధలాల కేటాయింపులో కుల రాజకీయం - రాయదుర్గం తహసీల్దార్ సస్పెన్షన్ఏపీలో సంక్షేమ పథకాలను కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా వర్తింపచేస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా అక్కడక్కడా అధికారులు, అధికార పార్టీల నేతల కారణం… Read More
లాక్డౌన్ ఎఫెక్ట్: కళతప్పిన నగరం.. నిర్మానుష్యంగా హైదరాబాద్ రోడ్లు: వీడియో విడుదలహైదరాబాద్: కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే దీనిబారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ఇక ఎక్కడో చైనాలో పుట్టని ఈ మహమ్మ… Read More
కరోనా: ఫుడ్ హెల్ప్లైన్ నంబర్గా కర్ణాటక ఐపీఎస్ మొబైల్..? రోజుకు 100 కాల్స్, 4 వేల మంది ఆకలితీర్చిన.అసలే కరోనా టెన్షన్.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్.. ఎక్కడివారు అక్కడే నిర్బంధం. ఈ సమయంలో వలస కూలీలను ఆయా ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. ఆహారం కావాలలంటే ఈ నంబర… Read More
0 comments:
Post a Comment